పశువుల వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

82பார்த்தது
పశువుల వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 13వ వార్డు పశువుల వాటిక నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ గురువప్పను నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ శుక్రవారం ఆదేశించారు. అనంతరం 9వ వార్డు డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శానిటైజర్ ఇన్స్పెక్టర్ సల్ల మురళి, వార్డ్ ఆఫీసర్స్, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி