వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

60பார்த்தது
వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, వినాయక విగ్రహాలు వెళ్లే రూట్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 8712657888 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி