డిఈ కృషన్ రావుని సన్మానించిన యూనియన్ నాయకులు

371பார்த்தது
డిఈ కృషన్ రావుని సన్మానించిన యూనియన్ నాయకులు
మెదక్ డివిజనల్ ఇంజనీరింగ్ కృష్ణారావు నూతనంగా శుక్రవారం రోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు విధులు నిర్వహించిన వెంకటేశ్వర్ డీఈ బదిలీపై హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ కు బదిలీ కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టి కృషన్ రావుకి స్వాగతం పలుకుతూ వెంకటేశ్వర్ కి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా సన్మానించడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారూ భాస్కర్, జిల్లా అధ్యక్షులు నర్సింగ్, జిల్లా సెక్రెటరీ ఓరం సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు నాగరాజు, సెక్రెటరీ అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, ఉస్మాన్, కనకయ్య, రత్నం, ప్రతాప్ రెడ్డి, అజీజ్, ప్రభాకర్, భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி