ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్

76பார்த்தது
ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్
కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్,
రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందినిసస్పెండ్ చేస్తూ కలెక్టర్ జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி