ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆర్డీవో

59பார்த்தது
ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆర్డీవో
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న వేడుకలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆర్డీవో రమాదేవి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி