కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రైవేటికరణకు నిరసనగా టీజా ఆధ్వర్యంలో మెదక్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ ప్రైవేటికరకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థను ప్రైవేటికరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోమని పలు యూనియన్ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల రైతులకు వచ్చే sc. st. ఇతర షెడ్యూల్ కులాల వాకి రాయితీలు వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.