విద్యుత్ శాఖ కార్యాలయంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

243பார்த்தது
విద్యుత్ శాఖ కార్యాలయంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా శనివారం మెదక్ విద్యుత్ శాఖ కార్యాలయంలో డివిజన్ ఇంజనీరింగ్ అధికారి కృష్ణన్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఇస్తున్న రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ రన్వీర్ సింగ్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ మోహన్ బాబు, జూనియర్ అకౌంటు ఆఫీసర్ మోహన్ వేణు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డివిజన్ సెక్రెటరీ అశో,క్ 1104 యూనియన్ సెక్రటరీ నగేష్, 327 సర్కిల్ సెక్రెటరీ పరమేశ్వరప్ప, ఏసయ్య, ప్రేమ్ సాగర్, స్వామి, విట్టల్, రవి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி