కోర్విపల్లి లో వినాయక మండపంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

65பார்த்தது
కోర్విపల్లి లో వినాయక మండపంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గంలోని చిన్న శంకరంపేట మండలం కోర్విపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్నేశ్వరుని కృప వల్ల ప్రజలందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி