హోమం కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ

85பார்த்தது
హోమం కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ
సిద్దిపేట పట్టణంలో విశ్వకర్మ జయంతి సందర్బంగా విశ్వకర్మ గాయిత్రి దేవాలయంలో జరిగిన హోమంలో పూజా కార్యక్రమంలో మంగళవారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆలయ నిర్వాహకులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி