మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ కు జ్ఞాపిక అందజేత

57பார்த்தது
మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ కు జ్ఞాపిక అందజేత
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవo పురస్కరించుకొని మంగళవారం మెదక్ కలెక్టరేట్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఛైర్మెన్ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కోదండ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி