ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కు శ్రీకారం

76பார்த்தது
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కు శ్రీకారం
ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2. 0 కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ.ఈ నరసింహులు మెప్మా పీడీ ఇందిరా, మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, ఈడియం సందీప్ సంబంధిత లబ్ధిదారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி