రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం

372பார்த்தது
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం
పవన్ పేట మండల్ నాగసన్ పల్లి గ్రామానికి చెందిన వెంకట్ ఫిబ్రవరి 28వ తేదీ న మరణించడం జరిగింది. అతని మరణాన్ని జీర్ణించుకోని అతని స్నేహితులు అతని కుటుంబానికి 60000 ఆర్థిక సహాయం అందించారు. ప్రపంచంలో స్నేహాని మించిన జీవితం మరోటి లేదని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ వెంకట్ మహేందర్ రవి శ్రీకాంత్ గౌడ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி