కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

63பார்த்தது
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
మెదక్ జిల్లా మున్సిపల్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేపించడంతో పాటు విద్యార్థులతో శ్రమదానం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி