వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పించాలి

53பார்த்தது
వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పించాలి
వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ఈ ప్రాంతం నుండి నిత్యం పెద్దసంఖ్యలో ప్రయాణికులు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వందే భారత్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி