రెబ్బెనలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు

75பார்த்தது
రెబ్బెనలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు
రెబ్బెన మండలంలోని వంకులం గ్రామానికి చెందిన తిరుపతి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగదుతో పాటు బంగారం అపహరించుకుని వెళ్లినట్లు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం తిరుపతికి వెళ్లి మంగళవారం ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళం పగలగొట్టి ఉంది. 2 తులాల బంగారం, నగదు పోయినట్లు బుధవారం ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி