మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సన్మానం

69பார்த்தது
నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వచ్ఛత హీ సేవ చివరి రోజు సందర్భంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఐదుగురు పారిశుధ్య కార్మికులు అట్కాపురం శ్రీనివాస్, మాడుగుల దుర్గయ్య, మాడుగుల పద్మ, ఎలుకటూరి పద్మ, చిట్యాల నర్సయ్యలను మున్సిపల్ చైర్మన్ సూరిమిల్ల వేణు, కమిషనర్ చిట్యాల సతీష్ శాలువలతో సన్మానించి ప్రశంస పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி