ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్

51பார்த்தது
జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో ఉన్న నర్సింహ ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తెలిపారు. హమాలివాడకు చెందిన నిందితులు కలకుంట్ల ఖాజా, మొహమ్మద్ అబ్బాస్, కలకట్ల శివను అరెస్ట్ చేసి ఐస్ ఫ్యాక్టరీలో చోరీ చేసిన రూ. 2, 50, 000 వేలు విలువ చేసే 500 మీటర్ల కేబుల్ వైర్, 6 ఎలక్ట్రికల్ మోటార్లు, 2 మెర్సీబుల్ పైపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி