ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం

71பார்த்தது
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி