ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

77பார்த்தது
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దండేపల్లి మండలంలోని లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీసీపీ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி