కిడ్నాప్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

72பார்த்தது
కిడ్నాప్ ఘటనలో ఆరుగురు అరెస్ట్
లక్షేట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో ఇద్దరు ఓటర్లను విజ్ఞప్తి చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు. ఏసిపి మాట్లాడుతూ వారి వద్ద నుంచి రెండు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కేసును త్వరగా చేదించిన సీఐ అల్లం నరేందర్, ఎస్సై సతీష్ ను ఏసీపీ అభినందించారు.

தொடர்புடைய செய்தி