పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టిన సింగరేణి కార్మికులు

79பார்த்தது
పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టిన సింగరేణి కార్మికులు
సుదీర్ఘకాలం సింగరేణి సంస్థలో పనిచేసే పదవీ విరమణ పొందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఎంకు పోస్ట్ కార్డులు పంపించారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అందులో విన్నవించారు.

தொடர்புடைய செய்தி