గణేశ్‌ మండపాలకు జియో ట్యాగింగ్‌ ద్వారా భద్రత

76பார்த்தது
గణేశ్‌ మండపాలకు జియో ట్యాగింగ్‌ ద్వారా భద్రత
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తూ పటిష్ట చర్యలు తీసుకున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అన్ని వినాయక మండపాల ప్రతిమలకు జియో ట్యాగింగ్‌ అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி