సోషల్‌ మీడియాలో పోస్టులపై రామగుండము కమీషనరేట్ పోలీసుల నిఘా

80பார்த்தது
సోషల్‌ మీడియాలో పోస్టులపై రామగుండము కమీషనరేట్ పోలీసుల నిఘా
సోషల్‌ మీడియాలో పోస్టులపై నిరంతరం రామగుండము కమీషనరేట్ పోలీసుల నిఘా ఉంటుందని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన, ఫార్వర్డ్ చేసిన వ్యక్తులను జైలు కి పంపుతామని తెలిపారు. చట్ట విరుద్ధంగా మారణాయుధాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ప్రొఫైల్ పెట్టడం కూడా నేరమని స్పష్టం చేశారు. గొడవలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై పిడి కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ‌
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி