పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ విడుదల చేయాలని ర్యాలీ

58பார்த்தது
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ సుమారు రూ. 8 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిగ్రీ, పిజీ కళాశాలల యజమాన్యాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా వరకు జరిగింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం (ట్రస్మా) నాయకులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி