డ్రైనేజీలు లేక ఇళ్లలోకి వర్షపు నీరు

75பார்த்தது
డ్రైనేజీలు లేక ఇళ్లలోకి వర్షపు నీరు
దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామపంచాయతీ పరిధిలో.. వాటర్ ట్యాంకు దగ్గర ఒడ్డేగూడెంలో వర్షం పడితే చాలు నీళ్లు ఇళ్ళలోకి వసున్నాయాని ఒడ్డె కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి చాలాసార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి పరిష్కారం చేయలేకపోవడంతో.. కాలనీ వాసులందరు కలిసి డ్రైనేజీ పనులు ప్రారంభించారు. తమ సమస్య ను వెంటనే స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని, లేనియెడల ఎమ్మెల్యే దృష్టికీ తీసుకెళ్తామన్నారు.

தொடர்புடைய செய்தி