తిరుమల లడ్డు కల్తీని వ్యతిరేకిస్తూ నిరసన

68பார்த்தது
తిరుమల లడ్డు కల్తీని వ్యతిరేకిస్తూ నిరసన
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీని వ్యతిరేకిస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డూ కల్తీకి బాధ్యులైన అన్యమతస్తులు, హిందూ వ్యతిరేక శక్తులు, కుట్రలో భాగమైన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி