అండర్ గ్రౌండ్ కార్మికులతో సమానంగా లాభాల వాటా ఇవ్వాలి

56பார்த்தது
అండర్ గ్రౌండ్ కార్మికులతో సమానంగా లాభాల వాటా ఇవ్వాలి
సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన లాభాల్లో వాటాను అండర్ గ్రౌండ్ కార్మికులతో సమానంగా ఓసీపీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం శ్రీరాంపూర్ ఓసి మేనేజర్ బ్రహ్మాజీ రావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీపతి బానేస్ మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ కార్మికులతో సమానంగా ఓసి కార్మికులు బొగ్గు ఉత్పత్తికి పాటుపడుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி