స్వచ్ఛత హీ సేవలో ప్రజలను భాగస్వాములను చేయాలి: కలెక్టర్

84பார்த்தது
స్వచ్ఛత హీ సేవలో ప్రజలను భాగస్వాములను చేయాలి: కలెక్టర్
ఈనెల 17 నుంచి 25 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత హీ సేవ జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్ తో కలిసి జిల్లా అధికారులతో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమ అమలుపై సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி