పిడిఎస్‌యు అర్థ శతాబ్ద వారోత్సవ లోగో ఆవిష్కరణ

63பார்த்தது
పిడిఎస్‌యు అర్థ శతాబ్ద వారోత్సవ లోగో ఆవిష్కరణ
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పూర్వ, ప్రస్తుత పిడిఎస్‌యు విద్యార్థుల సమావేశం బుధవారం మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్ లో జరిగింది. న్యాయవాది ఆర్ ప్రకాశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పిడిఎస్‌యు ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 24న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అర్థ శతాబ్ద వారోత్సవ సభ లోగోను ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி