వినియోగదారులకు నేరుగా నూతన విద్యుత్ మీటర్

56பார்த்தது
వినియోగదారులకు నేరుగా నూతన విద్యుత్ మీటర్
జిల్లాలో బీపీఎల్ కింద ఉన్న వినియోగదారులు నేరుగా నూతన మీటరును పొందవచ్చని మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు శ్రావణ్ కుమార్ తెలిపారు. 500 వాట్లు, అంతకంటే తక్కువగా లోడ్ ఉన్నట్లయితే రూ. 825 చెల్లించి కొత్త మీటరుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో మీటర్లు లేని ఆయా వినియోగదారులను గుర్తించామని, వారికి ఇంటి వద్దకే వచ్చి తమ సిబ్బంది సేవలు అందిస్తారని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி