విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ

83பார்த்தது
విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ
మంచిర్యాల జిల్లా కేంద్రం విశ్వనాథ ఆలయం లోని స్వామి వార్లను, గణేష్ మండపాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி