మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

61பார்த்தது
మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
విజయదశమి సందర్భంగా మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయంలో అమ్మవారి పూజ చేసి రథాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దంపతులు, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు, డీసీపీ భాస్కర్ లు ప్రారంభించారు. అక్కడి నుండి ఊరేగింపుగా మంచిర్యాల గోదావరి తీరాన గౌతమేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆ ప్రాంగణంలో జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி