మంచిర్యాల అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా ఎన్నిక

64பார்த்தது
మంచిర్యాల అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా ఎన్నిక
మంచిర్యాల జిల్లాలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు శిపుపల్లి రాజేశం చారి తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా గొల్లపల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా కడివెండి రవి, కార్యనిర్వహక అధ్యక్షులుగా సీలోజు నరసింహ, కోశాధికారిగా పూసాల చందు, ప్రచార కార్యదర్శిగా వేల్పూరి సంతోష్, ముఖ్య సలహాదారులుగా తాటికొండ రాజకుమార్, ఉపాధ్యక్షులుగా ఎర్రోజు రమేష్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி