జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

53பார்த்தது
జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రమాదాలు పొంచి ఉన్నందున జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి రవిగౌడ్ ప్రధానకార్యదర్శి ఎడ్ల రాజన్న పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி