జన్నారంలో అక్రమ కలప పట్టివేత

66பார்த்தது
జన్నారంలో అక్రమ కలప పట్టివేత
జన్నారం అటవీ శాఖ డివిజన్ పరిధిలోని అల్లీనగర్ గ్రామంలో అత్రం నగేశ్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టుకున్నట్లు ఎఫ్ఆర్ఓ సుష్మారావు బుధవారం తెలిపారు. సమాచారం ప్రకారం తమ సిబ్బంది తనిఖీ చేయగా రూ. 54 వేల విలువ గల టేకు కలపతో తయారు చేసిన వస్తువులు లభించాయని పేర్కొన్నారు. రేంజ్ అఫీస్కు తరలించినట్లు తెలిపారు. డీఆర్వో తిరుపతి, ఎఫ్ఎస్వోలు శివకుమార్, మధూకర్, కిరణ్మయి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி