బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన

60பார்த்தது
బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన
బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని అశోక్ రోడ్డు, అండాలమ్మ కాలనీ, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ లలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా బిజెపి సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி