అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు

82பார்த்தது
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు
ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తుందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నోడల్‌ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, రీజనల్‌ మాస్టర్‌ టైనర్‌ ప్రభాకర్‌ స్వామితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

தொடர்புடைய செய்தி