లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే

56பார்த்தது
లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ డీఈ మసూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ డీఈ బి. హరీష్, ఎలక్ట్రికల్ ఏఈ మహేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఏఈ అభిరామ్ లను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్ పర్సన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్స్ అధ్యక్షులు బాల్మోహన్, డాక్టర్ రాకేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி