జై భీమ్ సైనిక్ దళ్ పట్టణ అధ్యక్షుడిగా దొంతమల్ల శివకుమార్

50பார்த்தது
జై భీమ్ సైనిక్ దళ్ పట్టణ అధ్యక్షుడిగా దొంతమల్ల శివకుమార్
జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా దొంతమల్ల శివకుమార్ నియమితులయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆశాది పురుషోత్తం కు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி