టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

50பார்த்தது
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
గత సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు రూ. 4, 701 కోట్ల నుండి కార్మికులకు 33 శాతం వాటా రూ. 1551 కోట్లు ఇవ్వాలని బుధవారం సాయంత్రం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி