గణేష్ మండపాలను సందర్శించిన సీపీ

66பார்த்தது
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఆదివారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్ది వినాయక, 100 ఫీట్ రోడ్ వద్ద వినాయక మండపాలను సందర్శించారు. మండపాల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி