సజావుగా జరుగుతున్న పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు

78பார்த்தது
సజావుగా జరుగుతున్న పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు
మంచిర్యాల జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని డీఈఓ యాదయ్య తెలిపారు. మంగళవారం జరిగిన పదవ తరగతి పరీక్షకు 651 మంది విద్యార్థులకు 540 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 13 మంది విద్యార్థులకు 11 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అలాగే ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షకు 101 మంది విద్యార్థులకు 82 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 200 మంది విద్యార్థులకు 162 మంది హాజరయ్యారన్నారు.

தொடர்புடைய செய்தி