సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను పకడ్బందీగా నిర్వహించాలి

84பார்த்தது
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను పకడ్బందీగా నిర్వహించాలి
డీఎస్సీ 2024 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. మంచిర్యాల పట్టణంలోని కార్మైల్ ఉన్నత పాఠశాలలో ఆయన సర్టిఫికెట్ పరిశీలన, పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పకడ్బందీగా అభ్యర్థుల ద్రృపత్రాలను పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో డిఈఓ యాదయ్య, డిఎస్ఓ మధుబాబు ఉన్నారు.

தொடர்புடைய செய்தி