మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 186 ఎకరాలు పత్తి, వరి పంటలకు నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేశారు. జన్నారంలో 85 మంది రైతులకు సంబంధించి 15 ఎకరాలు పత్తి, 71 ఎకరాల వరి, చెన్నూరులో 30 మంది రైతులకు సంబంధించి 100 ఎకరాల్లో పత్తి పంట నాశనం అయిందని అధికారులు గుర్తించారు.