రాష్ట్రంలో మందమర్రి పట్టణానికే ఘనత: నల్లాల ఓదెలు

85பார்த்தது
రాష్ట్రంలో మందమర్రి పట్టణానికే ఘనత: నల్లాల ఓదెలు
గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా 293 గణనాథులను ఏర్పాటు చేయడం రాష్ట్రంలో మందమర్రి పట్టణానికే ఘనత దక్కిందని మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. మండలంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి శాలువాతో నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ, గణనాథుని ప్రార్థించి పూజలు నిర్వహిస్తున్న గణపతి మండపాల నిర్వాకులను సన్మానించుకునే అవకాశం నాకు దక్కడం సంతోషకరమన్నారు.

தொடர்புடைய செய்தி