పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి.. డి ఎల్ పి ఓ

52பார்த்தது
పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి.. డి ఎల్ పి ఓ
పారిశుద్ధ పనులు పకడ్బందీగా నిర్వహించాలని డి ఎల్ పి ఓ ధర్మారాణి తెలిపారు. చెన్నూరు మండలంలోని సంకారం, బుద్ధారం గ్రామాల్లో పారిశుద్ధ పనులను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు.. క్రమం తప్పకుండా మురుగు కాలువలు, రోడ్లను ప్రతిరోజు శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி