పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

77பார்த்தது
పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందరశాల వద్ద నిర్మించిన అన్నారం బ్యారేజీని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ తో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు. పంటలు మునగకుండా కరకట్టల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி