విద్యుత్ కేంద్రాలకు కొరత లేకుండా బొగ్గు సరఫరా కొనసాగిద్దాం

65பார்த்தது
విద్యుత్ కేంద్రాలకు కొరత లేకుండా బొగ్గు సరఫరా కొనసాగిద్దాం
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి బొగ్గు కొరత లేకుండా బొగ్గు సరఫరా చేయాలని దీనికి రోజు రెండు లక్షల టన్ను బొగ్గు ఉత్పత్తిని అదే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని సీఎండి బలరాం నాయక్ అన్ని ఏరియాల్లో జిఎంలను ఆదేశించారు. అన్ని ఏరియాలో జిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇంకా నిల్వ ఉన్న నీటిని తక్షణమే తొలగించాలని అదనపు పంపులు వినియోగించాలన్నారు.

தொடர்புடைய செய்தி