గెస్ట్ లెక్చరర్ కు డాక్టరేటు

79பார்த்தது
గెస్ట్ లెక్చరర్ కు డాక్టరేటు
లక్షేటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ కు డాక్టరేట్ లభించింది. మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామానికి చెందిన రజితకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి విశ్వవిద్యాలయం డాక్టరేట్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. రజిత సగటు రాబడి, రిస్క్ అండ్ స్టాక్స్ గ్రోత్ మార్కెట్, పెట్టుబడిదారుల పరిశీలనపై తులనాత్మక విశ్లేషణ అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ పొందారు.

தொடர்புடைய செய்தி