గంజాయి తాగుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్

56பார்த்தது
గంజాయి తాగుతూ పట్టుబడిన వారికి కౌన్సిలింగ్
మందమర్రిలో గంజాయి తాగుతూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి నడవడికతో జీవనం సాగించాలని సూచించారు. మంచిర్యాలను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం గంజాయి రవాణా, అమ్మకం పై ప్రత్యేక నిఘా ఉంచి, నేరస్థులను పట్టుకునేందుకు కృషి చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி